RTC కార్మికులు సమ్మెచేయడం తగదని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో మాట్లాడిన ఆయన… TSRTC కార్మికులకు దేశంలోనే అత్యధికంగా జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణాను అందించాల్సిందిపోయి పండుగరోజులలో సమ్మెచేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, 16శాతం IRకూడా ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం RTC ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉందని, ఏడాదికి 11వందల కోట్ల రూపాయల నష్టం ఉందని చెప్పారు. RTC కార్మికులకు ఏఇబ్బంది లేదు కానీ యూనియన్ లీడర్లే ఈ సమ్మెను చేస్తున్నారని చెప్పారు తలసాని.
కార్మికులు కాదు… యూనియన్ లీడర్లే సమ్మె చేస్తున్నరు: తలసాని
- తెలంగాణం
- October 5, 2019
లేటెస్ట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!