ఆసియా కప్‌‌ కోసం.. లంకలో ల్యాండయిన్రు

ఆసియా కప్‌‌ కోసం.. లంకలో ల్యాండయిన్రు

కొలంబో : ఆసియా కప్‌‌ కోసం టీమిండియా శ్రీలంకలో ల్యాండ్‌‌ అయింది. బెంగళూరులోని ఆలూర్‌‌లో వారం రోజుల పాటు ముమ్మర ప్రాక్టీస్‌‌ చేసిన రోహిత్‌‌సేన  బుధవారం మధ్యాహ్నం కొలంబో చేరుకుంది. ఎయిర్​పోర్ట్​ నుంచి ప్లేయర్లు నేరుగా  హోటల్‌‌కు చేరుకున్నారు. 

మెగా టోర్నీలో టీమిండియా శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌ కోసం గురు, శుక్రవారాల్లో ప్రాక్టీస్‌‌ చేయనుంది.