మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండేసి విజయాలతో గ్రూప్ స్టేజ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్, ఇండియా సెమీస్ ఖరారు చేసుకొనేందుకు బరిలోకి దిగాయి.
జట్లు:
భారత్: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్
ఇంగ్లాండ్: సోఫీ డంక్లే, డానిల్లె వ్యాట్, ఎలిస్ కాప్సే, హీథర్ నైట్ (కెప్టెన్), అమీ జోనెస్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, కేథరిన్ బ్రంట్, ఛార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్