
టెక్ కంపెనీ స్విమ్లేన్ హైదరాబాద్లో రీజినల్ సైబర్సెక్యూరిటీ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెంటర్ను మంగళవారం ఓపెన్ చేసింది. ఏఐ ఆధారంగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్లను ఈ కంపెనీ అందిస్తోంది. తమ ఇంజినీర్ల టీమ్ను వచ్చే ఏడాదిలో 200లకు పెంచుకుంటామని తెలిపింది. ప్రస్తుతం 75 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు.