అలా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : హరీశ్ రావు

అలా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : హరీశ్ రావు

 మిడ్ మానేరు ఎల్లంపల్లి 2014 తర్వాతే పూర్తయ్యాయని, అలా కాదని మంత్రి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ సభలో ఇరిగేషన్ పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. 

 మిడ్ మానేరు కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యిందని చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. రూ. 775 కోట్లు ఖర్చు చేసి మిడ్ మానేరు, ఎల్లంపల్లి పూర్తి చేశామని తెలిపారు.  ఇది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ అని విమర్శించారు. గత ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.