పోషణ్ అభియాన్ గర్భిణీలకు వరం

పోషణ్ అభియాన్ గర్భిణీలకు వరం

హైదరాబాద్: మల్కాజిగిరిలోని దీన్ దయాల్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మాతృవందన యోజన, పోషన్ అభియాన్ పట్ల గర్భిణీలకు అవేర్నెస్ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు ఆర్థిక సాయం చేస్తోందని బీజేపీ మహిళ మోర్చా అధికార ప్రతినిధి యమున పాఠక్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

ఉక్రెయిన్‌లో థియేటర్పై మిస్సైల్ దాడి.. 300 మంది మృతి