ఏపీ ప్రభుత్వంపై మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్

ఏపీ ప్రభుత్వంపై మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో విశాఖలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని మల్లారెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం ఎవరి తరం కాదని, కేవలం కేసీఆర్ వల్లే అవుతుందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే.. అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.