తెలంగాణం
పత్తి రైతు పరేషాన్..తేమ కారణంగా ఆగిన కొనుగోళ్లు
12 జిల్లాల్లో కొనేందుకు సీసీఐ నిరాకరణ మొంథా తుఫాన్తో తడిసిన పంట నిల్వ చేసే పరిస్థితుల్లేక ఇబ్బందులు ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటు
Read Moreబీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే : మంత్రి వివేక్ వెంకటస్వామి
శుక్రవారం ( అక్టోబర్ 31 ) టోలిచౌకిలోని జానకినగర్ మైనార్టీ నేతలతో సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన
Read Moreభూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. అక్టోబర్ 17న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్
Read Moreపార్లమెంట్ ఎన్నికల్లో BRS సచ్చిపోయి.. బీజేపీని గెలిపించింది: సీఎం రేవంత్
హైదరాబాద్: గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సచ్చిపోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేసి
Read Moreజూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
శుక్రవారం ( అక్టోబర్ 31 ) జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లోని మారుతి నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వ
Read Moreతెలంగాణలో 8 మంది ఐఏఎస్ల బదిలీ.. రవాణా శాఖ కమిషనర్గా ఇలాంబర్తి
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా
Read Moreఅమ్మాయి పేరెంట్స్ అడ్డు పడుతున్నారని.. సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు
తమ ప్రేమకు అమ్మాయి పేరెంట్స్ అడ్డు పడుతున్నారని ఓ ప్రేమికుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగు పల్లిలో చోటు చేస
Read Moreజూబ్లీహిల్స్ లో లక్ష మెజారిటీ.. వన్ సైడ్ ఎలక్షన్ అని ప్రజలే చెప్తున్నారు : మంత్రి వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి షేక్ పేట డివిజన్ లో పాదయాత్ర హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తుం
Read Moreపంట నష్టపోయిన రైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10 వేల సాయం
హైదరాబాద్: మోంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ
Read Moreప్రభుత్వ సలహాదారుగా పీ సుదర్శన్ రెడ్డి.. కేబినెట్ హోదాతో మంత్రివర్గ సమావేశాలకు కూడా..
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సు దర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ని యమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభ
Read Moreమృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. బాధితులకు రూ. 15 వేలు తక్షణ సాయం: సీఎం రేవంత్..
వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ సమ్మయ్య నగర్, పోతన నగర్,
Read Moreకారు, బుల్డోజర్ మధ్యే పోటీ.. రెండేండ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిండ్రు: కేటీఆర్
ఇంకో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది మాగంటి సునీతన
Read Moreపోచారంలో రూ. 30 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా.. కబ్జా నుంచి 4 వేల గజాల పార్కు సేఫ్..
హైదరాబాద్ లోని పోచారంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. శుక్రవారం ( అక్టోబర్ 31 ) స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా
Read More












