తెలంగాణం

రాష్ట్ర వ్యాప్తంగా 2,267 మంది పార్ట్‌‌ టైం టీచర్ల డిస్‌‌ కంటిన్యూ

మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో ఉన్న పార్ట్‌‌ ట

Read More

18 ఏండ్లు నిండినోళ్లంతాఓటు నమోదు చేసుకోవాలి : సీఈఓ సుదర్శన్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండేవారు.. ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధ

Read More

ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్,  వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనుమతు లకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవ

Read More

ఊర్లో లిక్కర్​ అమ్మితే రూ.50 వేలు ఫైన్​... గ్రామస్తుల తీర్మానం

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్న గూడా గామస్తులు మద్యాన్ని బహిష్కరించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల ప్రజలు

Read More

పోలీసుల పహారాలో జైనూర్

అడుగడుగునా ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణం జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ ఇరువర్గాలతో పోలీసుల చర్చలు జైనూర్​లోనే మకాం వేసిన అడిషనల్ డీజీ

Read More

తెలుగు మీడియం రెస్టారెంట్​లో కాలం చెల్లిన జ్యూస్, మష్రూమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ లో గురువారం జీహెచ్ ఎంసీ , ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బిర్యానీలో వె

Read More

హైడ్రా కేసులో తహసీల్దార్​కు ముందస్తు బెయిల్‌

హైదరాబాద్, వెలుగు: చెరువుల ఆక్రమణలకు సహకరించాడనే అభియోగంపై నమోదైన కేసులో బాచుపల్లి తహసీల్దార్​ పూల్‌ సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Read More

ఉస్మానియా మెడికోలకు కొత్త హాస్టల్

నెరవేరనున్న జూడాల పదేండ్ల కల నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి దామోదర రాజ నర్సింహా రూ.121 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వ

Read More

సీఎంఆర్ఎఫ్​కు ​ఎస్బీఐ, అరబిందో ఫార్మా రూ.5 కోట్ల చొప్పున విరాళం

ఏఐజీ హాస్పిటల్స్​ రూ. కోటి అందజేత హైదరాబాద్​, వెలుగు : వరద బాధితుల సహాయర్థం రాష్ట్ర ఎస్బీఐ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లను సీఎం సహాయనిధ

Read More

ముగిసిన జగన్‌‌ అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, సంఘాల నేతలు

కాజీపేట, వెలుగు: మావోయిస్ట్‌‌ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్‌‌ జగన్‌‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కాజీపేట మండలం టేకులగూడెంల

Read More

మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెహిదీపట్నం నవోదయ కాలనీలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగాయి.  ప్లస్ 3 అనుమతులు తీసుకొని, నాలుగు, ఐద

Read More

ఉన్న ఫళంగా పొలంలో దిగిన ఆర్మీ హెలీకాప్టర్‌‌.. సెల్ఫీలు దిగిన స్థానికులు

నార్కట్‌‌పల్లి, వెలుగు: విజయవాడ నుంచి హకీంపేట వెళ్తున్న ఓ ఆర్మీ హెలీకాప్టర్‌‌ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల శివారులోని పొలా

Read More

2037 నాటికి వన్ ట్రిలియన్ .. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం అంచనా 

2036 నాటికి రాష్ట్ర ఆదాయం రూ.12.34 లక్షల కోట్లు  వచ్చే పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ టాప్  ‘తెలంగాణ గ్రోత్​ స్టోరీ.. ది రోడ్

Read More