తెలంగాణం

మట్టి వినాయకులనే పూజిద్దాం : మేయర్

హైదరాబాద్ సిటీ/కొడంగల్/సికింద్రాబాద్, వెలుగు : అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం

Read More

గల్లంతైన వ్యక్తి కోసం వెళ్లి చిక్కుకున్నారు..!

పాల్వంచ రూరల్, వెలుగు: భారీ వర్షాల వల్ల కిన్నెరసాని వాగులో గల్లంతైన వ్యక్తిని వెతికేందుకు వెళ్లి చిక్కుకుపోయిన ఐదుగురిని అధికారులు క్షేమంగా బయటకు తీసు

Read More

గుప్పుమంటున్న గంజాయి .. పట్టుబడుతున్నా.. ఆగని రవాణా

ఆంధ్రా టూ భద్రాద్రికొత్తగూడెం వయా మహబూబాబాద్​కు.. ఇప్పటికే రూ.61.67లక్షల విలువైన గంజాయి స్వాధీనం నిఘాను మరింతగా పెంచుతామంటున్న పోలీసులు మహ

Read More

వచ్చే నెల 17న హాజరుకండి... కేసీఆర్​కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు

  సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​ స్మితా సబర్వాల్​కు కూడా మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి  సెప్టెంబర్​

Read More

సేంద్రియ సాగు పద్ధతులు పాటించాలి: గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

మహబూబాబాద్, వెలుగు: వ్యవసాయంలో  రైతులు సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ టెక్నాలజీని వినియోగించుకోవాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నా

Read More

ముసురుతో ‘పత్తి’కి జీవం .. సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు 

విత్తనాలకే రెండుసార్లు పెట్టుబడి జిల్లాలో 1.01 లక్షల ఎకరాల్లో పత్తి సాగు యాదాద్రి, వెలుగు : అల్పపీడనం కారణంగా యాదాద్రి జిల్లాలో కురుస్త

Read More

ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్

  జీవో 33ని కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకే నష్టమన్న హైకోర్టు ఇక్కడే పుట్టి, పెరిగిన విద్యార్థులను గుర్తించేందుకు గైడ్‌‌లైన్స్

Read More

ఖమ్మం జిల్లా వరద బాధితులకు హెటిరో ఫార్మా రూ.కోటి విరాళం

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో వరద బాధితుల సహాయార్థం రాజ్యసభ సభ్యుడు, హెటిరో ఫార్మ అధినేత బండి పార్థసారథి రెడ్డి రూ. కోటి విరాళంగా అందించారు. &nbs

Read More

వారసత్వ భూమి పట్టా చేయాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

జనగామ, వెలుగు: అత్తామామ వారసత్వ భూమిని పట్టా చేయకుండా అమ్మాలని చూస్తున్నారని ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో వెళ్లి జనగామ తహసీల్దార్ ఆఫీసు వద్ద ఆత్మహత్యాయ

Read More

రాజన్న ఆలయంలో తలనీలాలు సీజ్

వేములవాడ, వెలుగు:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలకు కాంట్రాక్టర్​డబ్బులు చెల్లి

Read More

పురుగుల మందు డబ్బాతో మహిళా అటెండర్ ఆందోళన

గన్నేరువరం, వెలుగు: లంచం ఇవ్వలేదని జాబ్ నుంచి తీసివేశారని మహిళా అటెండర్‌‌‌‌ పురుగుమందు డబ్బాతో ఎంపీడీవో ఆఫీస్‌‌ ఎదుట నిర

Read More

7 వేల ఇండ్లు కూలినయ్.. వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్టు

బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం  స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ   హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు, వరదల

Read More

సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీ గడ్డం వంశీ

కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వారియర్స్ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్ల

Read More