తెలంగాణం
కొత్తపల్లి స్కూల్ హెచ్ఎం సస్పెన్షన్
నిజామాబాద్, వెలుగు: కోటగిరి మండలం కొత్తపల్లి హైస్కూల్ హెచ్ఎం కిషన్ను సస్పెండ్ చేశారు. బుధవారం ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ
Read Moreఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించేందుకు బుధవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు ఆఫీసర్ల తో కలిసి బుధ
Read Moreరైతులకు పంట రుణాలు ఇవ్వాలి : జూపల్లి కృష్ణరావు
వీపనగండ్ల, వెలుగు: రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు తిరిగి రుణాలు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణరావు సూచించారు. బుధవారం బ్యాంక్ మేనేజర్తో రుణమాఫీ
Read Moreజోగిపేటలో రూ.1.8లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం
జోగిపేట,వెలుగు: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సంఘటన ఆలస్యంగా తెలిసింది. మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం జోగిపేట శి
Read Moreసీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ‘స్వచ్ఛదన
Read Moreఈ బురద రోడ్డులో స్కూల్కు పోయేదెట్ల?
కాగజ్నగర్ వెలుగు : కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి–అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతలమయమై బురదతో నిండింది. దీంతో స్కూళ్లకు వెళ్లేం
Read Moreకామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్ కలకలం
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా కలెక్టర్ పేరుతో కొందరు గుర్తుతెలియని దుండగులు సైబర్ మోసానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ ఉద్యోగులకు డబ్బులు పంపాలన
Read Moreనాడు బెస్ట్ పీహెచ్ సీ.. నేడు డాక్టర్లు లేని దుస్థితి
గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఇప్పుడు కనీసం ట్రీట్మెంట్ అందించలేని దైన్యం కాగజ్ నగర్, వెలుగు: మారుమూల ప్రాంతాల్లో పేదలకు ఉత్తమ వైద్య సేవలం
Read Moreకుభీర్లో భారీగా గుట్కా పట్టివేత
కుభీర్, వెలుగు: కుభీర్మండల కేంద్రంలో బుధవారం భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులు లభ్యమైనట్లు సమాచారం. తెలంగాణ చౌక్సమీపంలోని ఓ గదిలో గుట్కా ప్యాకె
Read Moreనిర్మల్ లో చివరి ఆయకట్టు వరకు సాగునీరందాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సోన
Read Moreసర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యం : డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్
ఖానాపూర్, వెలుగు: సర్కారు దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నిర్మల్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంల
Read Moreకృష్ణా బోర్డు ఆఫీసును విజయవాడలోనే పెట్టండి : ఆళ్ల గోపాల కృష్ణారావు
బోర్డు చైర్మన్ అతుల్ జైన్కు ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్
Read Moreసింగరేణి పరీక్షలకు 84 శాతం హాజరు :సీఎండీ బలరామ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన పరీక్షలకు 84% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్
Read More












