తెలంగాణం

మల్లాపురం సర్పంచ్‌‌పై డీఎల్పీవో విచారణ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య వచ్చిన ఆరోపణలపై డీఎల్పీవో విచారణ చేపట్టారు.  సర్పంచ్‌‌ ప్రభుత

Read More

ఎన్నికల వేళ బీజేపీకి షాక్..పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ప్రకటించారు

Read More

రిటైర్డ్‌‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం : పద్మావతి

కోదాడ, వెలుగు: రిటైర్డ్‌‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాటిచ్చారు.  బుధవారం ఎమ్మెల్యేను రిటైర్

Read More

ఆయిల్ పామ్‌‌లో అంతర్‌‌‌‌ పంటల సాగు : వెంకట్‌‌రావు

సూర్యాపేట, వెలుగు:  ఆయిల్ ఫామ్‌‌లో అంతర్ పంటల సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ వెంకట్‌‌రావు సూచించారు. మంగళవారం చివ్

Read More

ఖమ్మం జిల్లాలో శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు15 రోజుల ఆడ శిశువును ఊయలలో వదిలివెళ్లారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర

Read More

టార్గెట్ మేరకు లోన్లు ఇవ్వాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : జిల్లాలో టార్గెట్  మేరకు ప్రజలకు, రైతులకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్  సంతోష్  సూచించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ

Read More

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : కూనంనేని సాంబశివరావు

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  పాల్వంచ రూరల్, వెలుగు :  కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల

Read More

ప్రతి కేసును పక్కాగా విచారణ చేయాలి : ఎస్పీ హర్షవర్ధన్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ప్రతి కేసును పక్కాగా విచారణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ హర్షవర్ధన్  ఆదేశించారు. బుధవారం పోలీస్​ హెడ్ క్వ

Read More

టెంట్లు సామగ్రి కొని వాడుతలేరు

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ అ

Read More

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి అటవీ ప్రాంతంలో చిరుత

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​ఆఫీసర్లు తెలిపా

Read More

రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్‌ లోని ప్ర

Read More

మల్యాలలో అవిశ్వాసానికి బ్రేక్

మల్యాల, వెలుగు:  మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలపై పెట్టిన అవిశ్వాస ఓటింగ్​సమావేశం కోర్టు ఉత్తర్వులతో వాయిదా పడింది. గత నెల 23న 10 మంది ఎంపీటీసీలు

Read More

గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి

కొండపల్కలలో బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం  మానకొండూర్, వెలుగు: గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రవాణా, బీసీ సంక్షే

Read More