సెప్టెంబర్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం: ఈసీ

సెప్టెంబర్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం: ఈసీ

 

  • వచ్చే ఏడాది 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

  • సెప్టెంబర్ 30 నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ

హైదరాబాద్:  వచ్చే ఏడాది రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.  జీవన్​రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం 2025 మార్చి 29న ముగియనుంది. దీంతో  కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30 నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ చేపట్టనుంది.