తెలంగాణం

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

వరుసగా రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మిర్చి మార్కెట్​ కు పెద్దయెత్తున పంటను రైతులు తీసుకువచ్చారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట,

Read More

మైనర్లతో గంజాయి​ నెట్​వర్క్.. స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌

బస్తీలు, స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌ వారికి అలవాటు చేసి.. వారితోనే రిటైల్‌‌ దందా సిటీలో స్కూల్స్, కాలే

Read More

ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్.. స్కిల్ ఉన్నోళ్లకు ఆన్‌‌లైన్‌‌లో ఆఫర్లు

ఐటీ, టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ వర్క్ ప్రెజర్ లేదంటున్న యూత్.. ఎక్కువ మంది అటువైపే మొగ్గు జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్‌‌కే ఎక్

Read More

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు డ్యామేజీతో తేలిన ముంపు భూములు

భూములు తేలినా  సాగుకు పనికి రావు    నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్‌&zw

Read More

మానేరులో ఇసుక తవ్వకాలకు బ్రేక్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా మానేరు నదిలో ఇసుక దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా పీసీసీ అధ్యక్షుడి

Read More

పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం..స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీలు

నియోజకవర్గాల వారీగా ఇన్​చార్జీల నియామకం ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లతో మీటింగ్​లు మహబూబ్​నగర్, వెలుగు:&nb

Read More

గజ్వేల్- ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్ రూమ్..ఇండ్ల పంపిణీ కలేనా?

లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇండ్ల  అప్పగింత మరిచారు ఏళ్ల తరబడి ఎదురుచూపులు ఆందోళనకు సిద్దవుతున్న లబ్ధిదారులు సిద్దిపేట, వెలుగు: 

Read More

ఫార్ములా రేస్​ అడ్డగోలు లాస్​.. రూ. 200 కోట్ల నష్టం

కేబినెట్​ ఆమోదం లేకుండా.. ఎలక్షన్​ కోడ్​ పట్టించుకోకుండా ఒప్పందం బీఆర్​ఎస్​ హయాంలో కథ నడిపిన స్పెషల్​ సీఎస్​ అర్వింద్​​ కుమార్!​ సీజన్​కు రూ. 2

Read More

హైవే ఆలస్యం..రెండేండ్లుగా ముందుకుసాగని నేషనల్ హైవే 353బి పనులు

జిల్లాలో 33 కిలోమీటర్లమేర రోడ్డుతోపాటు హైలెవల్ బ్రిడ్జి ఆలస్యంతో తరోడ వంతెన వద్ద ప్రయాణికుల ఇక్కట్లు పంట పొలాల నుంచి రోడ్డు విస్తరణపై రైతుల అభ్

Read More

అభయహస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్​ వెరిఫికేషన్

ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలి రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం అప్లికేషన్ల పరిశీలన, గ్యారంటీల అమలుకు కేబినెట్​ స

Read More

గ్రేటర్లో లక్షా 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ ఎంట్రీ

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ వేగంగా సాగుతోంది. సోమవారం (జనవరి 8) సాయంత్రం వరకు లక్షా 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్ లైన

Read More

పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి: టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగలపల్లి శ్రీనివాస్

డప్పు, చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో వచ్చే నెల 29 న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీఎస్ ఎమ్మా

Read More

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు) ఆడుకునేం

Read More