
తెలంగాణం
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఏడడుగుల నాగుపాము ప్రత్యక్షం
శ్రీశైలం మల్లన్న ఆలయంలో నాగుపాము సంచారం భక్తులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రేపు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో ఆలయ ప
Read Moreఅయోధ్యపై వివక్ష ఎందుకు?.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేం
Read Moreఖైది కడుపులో షేవింగ్ బ్లేడ్, స్క్య్రూలు, గంజా ప్యాకెట్లు
19 ఏళ్ల ఖైదీకి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఖైదీని డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన జైలు అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వాడి కడుపు నొప్పికి కారణాల
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ..
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డితో భేటీ అయ్
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి..
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకం
Read Moreదేశ సంపదను వ్యాపారుల చేతుల్లో పెట్టారు: డీప్యూటీ సీఎం భట్టి
లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క అన్నారు. జనవరి 11వ తేదీ గురువారం ఢిల్ల
Read More12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు గుజరాత్ వ్యక్తి
కుత్బుల్లాపూర్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు నీచానికి పాల్పడ్డాడు.
Read Moreబంజారాహిల్స్లో రెండు వైన్ షాప్లపై క్రిమినల్ కేసులు..
హైదరాబాద్: నగరంలో రూల్స్ విరుద్ధంగా నడుపుతున్న వైన్ షాప్ లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జనవరి 11వ తేదీ గురువారం బంజారాహిల్స్లోని రెండు వైన్ షాప్ల
Read Moreహైదరాబాద్ లో అర్థరాత్రి వరకు వ్యాపారాలకు పర్మిషన్ ఇవ్వండి
ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఎమ్మెల్యేల బృందం జనవరి 11న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డిని కలిశారు. చిరు వ్యాపా
Read Moreపందెం కోడిని వేలం వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ
బస్సులో మర్చిపోయిన పందెం కోడి ఆలనా పాలనా చేసుకోలేక దాన్ని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారు. మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ఆర్టీసీ బస
Read Moreసీతారామ ప్రాజెక్ట్కు 7 వేలకోట్ల ఖర్చు: మంత్రి తుమ్మల
ఖమ్మం: జిల్లాలో10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించడానికే సీతారామ ప్రాజెక్ట్ ను చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్
Read Moreబస్టాండ్లలో రద్దీ పర్యవేక్షణకు 36 సీసీ కెమెరాలు
ప్రయాణికుల కోసం షామియానాలు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ హైదరాబాద్: ‘సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా టీఎస్సా
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..జనవరి 29న పోలింగ్
= రెండు పదవులకు వేర్వేరుగా విడుదల = ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ = రెండు పదవులూ కాంగ్రెస్ కే వచ్చే చాన్స్ = 29న పోలింగ్.. అదే రోజున కౌంటింగ్
Read More