
తెలంగాణం
భవానీ పంచ పదుల పుస్తకావిష్కరణ
ముషీరాబాద్, వెలుగు : డాక్టర్ జి. భవానీ కృష్ణమూర్తి రాసిన ‘శ్రీ లలిత సహస్రం భవానీ పంచ పదుల మణిహారం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం
Read Moreపాత పెన్షన్ స్కీమ్ను తీసుకురావాలి : ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, వెలుగు : పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం సోమాజిగూడ &
Read More22న సీతారాం బాగ్ ఆలయంలో దీపోత్సవం : కంభలేకర్ సందీప్ కుమార్
బషీర్ బాగ్, వెలుగు : ఈ నెల 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సీతారాంబాగ్ ఆలయంలో శ్రీ సీతారామ్ మహారాజ్&zwnj
Read Moreకేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
Read Moreట్రాక్టర్ల డబ్బాలు మాయం చేసి.. వాట్సప్లో అమ్మేస్తరు
హైదరాబాద్, వెలుగు: రైతుల ట్రాక్టర్ల ట్రాలీలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వ్యవసాయ బావుల వద్ద పార్క్ చేసిన ట్రాలీలను దొంగిలిస్త
Read Moreపిండి వంటల తిప్పలు.. గిర్నీల ముందు క్యూ కట్టిన ప్రజలు
సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తురావల్సింది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు కాదండోయ్.. ఘుమఘుమలాడే పిండివంటలు. ప్రతి ఇంటా వండించే సంప్రదా
Read Moreఓవర్ స్పీడ్ తో ఆటోను ఢీకొట్టిన కారు..కారులో ప్రయాణిస్తున్న సైంటిస్ట్, తల్లి మృతి
శంషాబాద్, వెలుగు : ఓవర్ స్పీడ్ తో కారు.. ఆటోను ఢీకొట్టడంతో తల్లీకొడుకు చనిపోయిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. శంషాబాద్
Read Moreభద్రతలో సాయుధ బలగాలు కీలకం : కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : జనాలకు భద్రతలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్&
Read Moreపల్లెకు పోయిన పట్నం వాసులు.. హైదరాబాద్ రోడ్లు ఖాళీ..
ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్ని ఖాళీ అయ్యాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే లేదు. హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాంతి సెలవ
Read Moreయాదగిరిగుట్ట టెంపుల్ కు భోగ్ గుర్తింపు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రఖ్యాత ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) సర్టిఫికె
Read Moreపేరెంట్స్ మందలించారని బాలిక సూసైడ్
తుంగతుర్తి, వెలుగు : పేరెంట్స్ మందలించారని బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలో శనివారం ఈ
Read Moreకేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ను వాడుకోవాలి : ఆర్కే సింగ్
కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ముషీరాబాద్, వెలుగు : పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మ
Read Moreభార్య సూసైడ్.. భర్తను కొట్టి చంపిన బంధువులు
అచ్చంపేట, వెలుగు: వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆమె భర్తను కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన
Read More