తెలంగాణం

మణిపూర్లో ప్రారంభమైన భారత్ న్యాయ్ యాత్ర

మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది.  AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్  జెండా ఊపి యాత్రను

Read More

భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్,ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమయ్యింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జెండ ఊపి యాత్ర

Read More

కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించిన గడ్డం వంశీకృష్ణ

కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను  జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కాకా వెంకటస్వామి మెమోర

Read More

కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర..పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుట్ర చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్. కా

Read More

ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షల చోరీ

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షల చోరీ జరిగింది. నగర శివారులోని సారంగాపూర్ దగ్గర బ్యాగుతో బస్సు నుంచి కిందికి దిగిన వ్యక్తి వద్ద గుర

Read More

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్.. భూమి పై పిటీషన్ దాఖలు..

కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని కేటాయించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. రంగా

Read More

బండి‌సంజయ్ పై మంత్రి పొన్నం సెటైర్లు

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ చేసి

Read More

భక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి.. స్వామివారి దర్శనానికి 3 గంటలు

సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. స్వ

Read More

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం

Read More

అంగరంగ వైభవంగా ఐలోని జాతర.. భారీగా తరలి వచ్చిన భక్తులు

వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు(జనవరి 1

Read More

తలుపుకు గొళ్లెం పెట్టి గొర్రెలు ఎత్తుకెల్లిన్రు

ఉప్పునుంతల, వెలుగు : మండలంలోని రాయిచేడు గ్రామానికి చెందిన జాజాల శ్రీనుకు చెందిన 15 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప

Read More

మల్లన్నను దర్శించుకున్న బలగం నటుడు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని శనివారం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అ

Read More