తెలంగాణం
దళితవాడ హై స్కూళ్లను దత్తత తీసుకుంటున్నా : ఎమ్మెల్యే మేఘారెడ్డి
రూ.500కోట్లతో సెగ్మెంట్లో విద్యాభివృద్ధి వనపర్తి, వెలుగు : నియోజకవర్గంలోని గవర్నమెంటు స్కూళ్ల అభివృద్ధికి దాదాపు రూ.5
Read More27 మంది రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీ
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు 27 మందిని బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 నుంచి ఇప్పటిదాకా బదిలీలు చే
Read Moreగుడ్డం దొడ్డి పంప్ హౌస్ లో సాంకేతిక లోపం
నెట్టెంపాడు లిఫ్టుకు నిలిచిన నీటి లిఫ్టింగ్ గద్వాల, వెలుగు: గుడ్డం దొడ్డి పంప్ హౌస్ దగ్గర మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో నెట్టెంపాడు
Read Moreచిన్న బెల్లాల్లో కార్డన్ సెర్చ్
కడెం, వెలుగు : కడెం మండలం చిన్న బెల్లాల్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలోని అన్ని ఇండ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రా
Read Moreప్రభుత్వ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ జడ్పీ హై స్కూల్ ను మంగళవారం కలెక్టర్మనుచౌదరి సందర్శించి స్టూడెంట్స్, టీచర్ల హాజరుపట్టి
Read Moreకిన్నెరసాని 4 గేట్లు ఎత్తివేత
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 407అడుగుల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నీట
Read Moreఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి : ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపహాడ్, వెలుగు : గిరిజన రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన
Read Moreస్టూడెంట్స్తో కలిసి మొక్కలు నాటిన మంత్రి
జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్, కస్తూర్బా స్కూల్ప్రాంగణంలో మంగళవారం స్టూడెంట్స్తో కలిసి
Read Moreఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వాన
ఖమ్మం జిల్లాలో మంగళవారం వాన దంచికొట్టింది. తల్లాడ మండలంలో బిల్లుపాడు వద్ద బ్రిడ్జి పై నుంచి వరదనీరు ప్రవహించడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు
Read Moreపోడు రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజన
Read Moreనీళ్లతోనే మనుగడ
సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ ములకలపల్లి, వెలుగు : ‘జలంతోటే జనం మనుగడ’ అనే నినాదాన్ని భారత్ ప్రభుత్
Read Moreవరంగల్లో పరిశుభ్రతపై అవగాహన
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనంపై అధికారులు, ప్రజాప్రనిధులు అవగాహన కల్పిస్త
Read Moreటైంకి ఆఫీసుకు రాని ఉద్యోగులు : వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు
కుభీర్, వెలుగు: కుభీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో కార్యాలయంలో వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప
Read More












