తెలంగాణం

సైబర్ నేరాలు ఏటా 50% పెరుగుతున్నయ్​

సైబర్ నేరాలు ఏటా 50% పెరుగుతున్నయ్​ పోయినేడాది 48.47% పెరిగిన  సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు 43 శాతం క్రైమ్‌‌‌‌‌&

Read More

ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌లో హర్యానాకు నాలుగో విజయం

పుణె:  ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌లో హర్యానా స్టీలర్స్‌‌‌‌ వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. మంగళవా

Read More

తమిళనాడును వీడని వాన.. అధికారులతో గవర్నర్ రవి భేటీ​

చెన్నై: దక్షిణ తమిళనాడు జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతున్నది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చాలా మంది తీవ్ర ఇబ్బందు

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More

డిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 24న బీ

Read More

శేరిలింగంపల్లి జోన్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. బల్దియా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో

Read More

పెన్షనర్లు భారమనే భావన పోవాలె.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం : కోదండరాం

నిజామాబాద్, వెలుగు : ఒళ్లు పెలుసుబారేదాకా సర్కారు సేవలో జీవితాన్ని గడిపిన పెన్షనర్లను భారం అనుకునే రోజులు పోవాలని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరా

Read More

కాళేశ్వరం బాధ్యులను ఉరి తీయాలి : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలకు  కారకులైన వారిని ఉరి తీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్​ చ

Read More

సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పని చేయండి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  వికారాబాద్ జిల్లా అధికారులకు ఆదేశం వికారాబాద్, వెలుగు : జిల్లా అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు

Read More

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ .. తాగి దొరికితే జైలుకే

ఈవెంట్లకు పది రోజుల ముందే పర్మిషన్ తప్పనిసరి సీసీటీవీ కెమెరాలు,సెక్యూరిటీ బాధ్యత నిర్వాహకులదే  గైడ్‌ లైన్స్‌ విడుదల చేసిన సిటీ ప

Read More

కేశోరాంలో కాంట్రాక్టు కార్మికుల ధర్నా .. సమస్యల పరిష్కారానికి డిమాండ్​

21వ తేదీ వరకు గడువు అడిగిన మేనేజ్​మెంట్​ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా బసంత్‌‌‌‌‌‌‌‌నగర్&zwnj

Read More

పల్లవి ప్రశాంత్‌ కనిపించట్లేదు..అతనిపై పెట్టిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించాలి : రాజేశ్​కుమార్

గజ్వేల్, వెలుగు:  బిగ్ బాస్​-–7 విజేత పల్లవి ప్రశాంత్​కు న్యాయం జరిగేలా పోలీసులు సహకరించాలని హైకోర్టు అడ్వొకేట్  రాజేశ్ కుమార్​ కోరారు

Read More

ప్రాథమిక ఉన్నత పాఠశాలలో .. ఏడు నెలలుగా మిడ్ డే మీల్స్ బంద్

వనపర్తి టౌన్, వెలుగు : వనపర్తి మండలం కిష్టగిరి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్  అయింది. ఈ స్కూల్ లో ఒకటి నుంచి ఏడు తరగతులు ఉన్నా విద్

Read More