తెలంగాణం
గురువారం ఐలాపూర్లో నిర్మాణాల నిలిపివేత
నేడు విచారించనున్న అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం ఐలాపూర్లో కొనసాగుతున్న నిర్మాణాలను
Read Moreబొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు : ఐఎన్టీయూసీ
కోల్బెల్ట్/నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వెంటనే విరమించుకోవాలని, తెలంగాణలోని అన్ని బొ
Read Moreచేపలు పట్టేందుకు లీజు పొడిగించాలని నిరసన
జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు లీజును పొడగించాలని ముగ్గురు వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరస
Read Moreఅక్రమంగా ఇల్లు కూల్చారని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా
నస్పూర్, వెలుగు: అన్ని అనుమతులతో నిర్మించుకున్న షెడ్ ను మున్సిపల్ ఆఫీసర్లు అక్రమంగా కూల్చారని కుటుంబసభ్యులతో కలిసి గొల్ల దశరయ్య అనే వ్యక్తి నస్పూర్ ము
Read Moreతుంగతుర్తి కాంగ్రెస్లో ‘దామన్న’ చిచ్చు
కాంగ్రెస్ లీడర్లను ఎమ్మెల్యే పక్కన పెడుతున్నాడని దామోదర్రెడ్డి వర్గం ఫైర్
Read Moreబెట్టింగ్ యాప్ నిర్వాహకుల అరెస్ట్
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గురువారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డార
Read Moreసీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేద
Read Moreకాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
ప్రాజెక్టుపై విచారణ జరుగుతున్నందున ఉత్తర్వులు ఇవ్వలేం ప్రతివాదిగా రాష్ట్రం లేకుండా సీబీఐ విచారణ కోరుతారా? పిటిషనర్ను ప్రశ్నించిన కోర్టు అన్న
Read Moreఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి: తమ్మినేని
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం
Read Moreమల్లారెడ్డి వర్సిటీ ఆఫ్ క్యాంపస్పై చర్యలు తీసుకోండి : హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు యూజీసీ రూల్స్కు విరుద్ధమని కామెంట్ విచారణ ఈ నెల 24కి వాయిదా హైదరాబాద్, వె
Read Moreబొగ్గు బ్లాక్లు సింగరేణికే కేటాయించాలి: ఐఎన్టీయూసీ శ్రేణులు
గోదావరిఖని, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని
Read Moreతాజుద్దీన్ బాబా దర్గాలో మొక్కులు
హైదరాబాద్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. అక్కడ తాజుద్దీన్బాబా దర్గాను సందర
Read Moreకల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి!
నర్సింహులపేట, వెలుగు: కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఇద్దరు యువకులు చనిపోగా.. మరొకరి పరిస్థితి సీరియస్గా ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మ
Read More












