
తెలంగాణం
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్
మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే
Read Moreఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు
రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్ నలుగురు నిందితుల అరెస్టు సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు
Read Moreవిజయకాంత్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ సంతాపం
తమిళ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమె తమిళ్ లో ట్వీట్ చేశారు. విజయకాంత్&
Read Moreపాట్నపూర్ సిద్ధేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
జైనూర్, వెలుగు: సద్గురు పులాజీ బాబా సమాధి మహోత్సవాన్ని బుధవారం జైనూర్లోని పాట్నపూర్ సిద్ధేశ్వర సంస్థాన్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబ
Read Moreబెల్లంపల్లి రీజియన్లో భారీ పోలింగ్ .. ఉత్సాహంగా ఓటేసిన సింగరేణి కార్మికులు
కోల్బెల్ట్/ఆసిఫాబాద్/బెల్లంపల్లి, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్కేంద్రాల వద్ద సాధార
Read Moreచెన్నూరు ఆసుపత్రిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : వివేక్వెంకటస్వామి
కోల్బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. డాక్టర్లు, స్టాఫ్ కొరత ఉన్నా పట్టించ
Read Moreగుండెపోటుతో మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు అలియాస్ విష్ణు (52) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.
Read More200 యూనిట్లలోపు కరెంట్ కాల్చేవాళ్లు బిల్లులు కట్టొద్దు : కవిత
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద 200లోపు యూనిట్లు కాల్చేవారు కరెంట్ బిల్లులు కట్టవద్దని ఎమ్మెల్సీ కవిత సూచిం
Read Moreమా స్కీమ్లు అమలు చేస్తరా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్, వెలుగు : ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వాళ్లు.. మహాలక్ష్మి స్కీమ్ కోసం అప్లై చేసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త వా
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంక్ ..ఎల్బీనగర్ బ్రాంచ్ తరలింపు
శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్కు షిఫ్ట్ ఎల్ బీనగర్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బీనగర్ బ్రాంచ్ను శివగంగ కాలనీ నుం
Read Moreఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి
తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవ
Read Moreవరంగల్ ఓఆర్ఆర్పై ప్రమాదకరంగా వడ్ల కుప్పలు .. ఐదు దాటితే కనిపించని రోడ్డు
ఈ రింగ్ రోడ్ మీదుగానే మేడారం జాతరకు 25 జిల్లాల భక్తులు వడ్ల కుప్పలతో ఇటీవలే పదుల సంఖ్యలో ప్రమాదాలు గ్రామాల కనెక్టివిటీ వద్ద పనిచేయన
Read Moreగిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆసిఫాబాద్, వెలుగు : జడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నార
Read More