
తెలంగాణం
ఆర్టీపీసీఆర్ టెస్ట్లపై నిర్లక్ష్యం వద్దు : రాజారావు
వైరస్ లక్షణాలుంటే ముందుగా ఐసోలేట్ కావాలి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు 59 శాంపిల్స్ &
Read Moreకూలీల కొరత.. చేలల్లో రాలుతున్న పత్తి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పత్తి తీసేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి
Read Moreహైదరాబాద్లో న్యూ ఇయర్ రూల్స్ మస్ట్ గా పాటించాలి : అవినాష్ మహంతి
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు క్లోజ్ క్యాబ్, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నిబంధనలు ఫాలో కావాలి అర్ధరాత్రి అదనపు వసూళ్లకు పాల
Read Moreసంక్షేమ ఫలాలు అందించేందుకే..ప్రజాపాలన : దామోదర రాజనర్సింహ
జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకే ప్రజాపాలన క
Read Moreప్రజాపాలన సభలు..పారదర్శకంగా జరగాలె : కొండా సురేఖ
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నడిపించండి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి కొండా సురేఖ సమీక్ష సంగారెడ్డి, వెలుగు : ప్రజా సమస్యల పరిష్
Read Moreరేషన్ కార్డుల జారీలో మార్పులకు చాన్స్!
హైదరాబాద్,వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్లో భాగంగా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల స్వీకరణకు సమయం ఆసన్నమైంది. ఇం
Read Moreభద్రాద్రికొత్తగూడెంలో ప్రజాపాలనకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల
ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట
Read Moreయాదాద్రిలో ప్రజాపాలన కు సిద్ధం : సి.హెచ్. ప్రియాంక
గ్రామ గ్రామానా ప్రత్యేక టీమ్లు, జనభాకు తగ్గట్టు కౌంటర్లు యాదాద్రి, వెలుగు : ప్రజాపాలనకు జిల్లా ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. లబ్ధ
Read More50 వేల లోపు సైబర్ మోసాలపై లోకల్ పీఎస్ లో కంప్లయింట్ చేయొచ్చు : అవినాష్ మహంతి
గచ్చిబౌలి, వెలుగు : సైబర్ మోసాల బారిన పడి రూ.50 వేల వరకు డబ్బు కోల్పోయిన బాధితులు స్థానిక పీఎస్ లో కంప్లయింట్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సూచ
Read Moreఆరు గ్యారంటీలపైనే అంతటా చర్చ..హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం
డాక్యుమెంట్ల కాపీ కోసం జిరాక్స్ సెంటర్ల వద్ద జనం హడావుడి బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ హైదరాబాద్,
Read Moreనిజామాబాద్ లో ఇవాల నుంచి ప్రజాపాలన గ్రామసభలు
స్కీమ్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం నిజామాబాద్ జిల్లాలో 176, కామారెడ్డిలో 128 టీమ్స్ ఐదు వేల కౌంటర్ల ఏర్పా
Read Moreహామీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన
బియ్యం రీసైక్లింగ్కుపాల్పడేవారిపై కఠిన చర్యలు ప్రజాపాలన నిర్వహణపై మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్,
Read Moreబంజారాహిల్స్లో.. ప్రజా పాలనకు ఏర్పాట్లు పూర్తి
బంజారాహిల్స్లో ప్రారంభించనున్న మంత్రి పొన్నం గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లలో 600 కౌంటర్లు &nbs
Read More