తెలంగాణం
తెలంగాణ దశాబ్ది ఉత్సావాలకు నేను రాను: కేసీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. జూన్ 2న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గ
Read Moreతెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం
టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ శాఖల పేర్లను మారుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ
Read Moreయాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించిన పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్
నల్లగొండ: యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించారు పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి. ప్లాంట్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
Read Moreతెలంగాణలో మరో పదేళ్లు రేవంత్ ప్రభుత్వమే ఉంటుంది: మంత్రి వెంకట్ రెడ్డి
నిజామాబాద్: ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ కు తావు లేదన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్ర గీతంపై బ
Read Moreకరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత..
కరీంనగర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జూన్ 1వ తేదీ శనివారం నగర శివారులోని కేబుల
Read Moreఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి .. లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్
తెలంగాణలో కౌంటింగ్నకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు
Read Moreపరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకలను పరిశీలించిన మంత్రి పొన్నం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా &
Read MoreJaya Jayahe Telangana: తెలంగాణ రాష్ట్ర గీతం రికార్డింగ్ ముగిసింది.. పాడింది వీళ్ళే
జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ గీతాన్ని స్వరపరిచే భాధ్యతను ఆస్కార్ విజేత ఎంఎం కేరవానిక
Read Moreరూ. 700 కోట్ల స్కామ్లో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమలుచేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కీమ్లో రూ. 700 కోట్లు దారిమళ్లినట్టు ఏసీబీ అధికారులు తాజా
Read Moreపదేండ్లలో తొలిసారి ఇలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేండ
Read Moreనిప్పుల కొలిమిని తలపిస్తోన్నకోల్బెల్ట్
భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతున్నది. రోహిణి కార్తె ఎంటరయ్యాక తొలిసారిగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్టచ్ అయ్యాయ
Read Moreకూల్ న్యూస్: మండే ఎండల నుండి రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుండి ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి దాకా అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్ళీ వడగా
Read Moreనాసిరకం విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి : గౌని ఐలయ్య
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నాసిరకం విత్తనాలు, పురుగుమందులు తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్
Read More












