తెలంగాణం
సన్నాల పేరుతో మోసం : హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామనడం రైతులను మోసం
Read Moreప్రతీ గింజా కొనుగోలు చేయాలె : భూపాల్రెడ్డి
నారాయణ్ ఖేడ్,వెలుగు: రైతుల వద్ద ఉన్న ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ఖేడ్&zwnj
Read Moreవిద్య, వైద్యానికే ప్రాధన్యత ఇస్తాం : చిక్కుడు వంశీకృష్ణ
ఉప్పునుంతల, వెలుగు: విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మండల క
Read Moreదళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ : రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. బుధవారం మెదక్కలెక్టర్ ఆఫీసులో భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతిన
Read Moreఅంగన్వాడీ వర్కర్లు సక్రమంగా డ్యూటీ చేయాలి : కోయ శ్రీహర్ష
నారాయణపేట, వెలుగు: అంగన్ వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. చాలా మంది నిర్ణీత సమయానికి డ్యూటీ
Read Moreకార్మికుల పెండింగ్వేతనాలు చెల్లించాలి
కొమురవెల్లి, వెలుగు: మండలంలోని అన్ని గ్రామపంచాయతీల కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి
Read Moreపాలిసెట్ కు ఏర్పాట్లు పూర్తి
వనపర్తి, వెలుగు: ఈ నెల 24న నిర్వహించే పాలిసెట్–-2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధ
Read Moreఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి : క్రాంతి వల్లూరు
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి వల్లూరు
Read Moreభాగ్యరెడ్డి వర్మ ఆశయాలను నెరవేర్చాలి : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి, వెలుగు: భాగ్య రెడ్డి వర్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు.
Read Moreనీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన
జన్నారం, వెలుగు: తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బి
Read Moreభవానీ మాతకు ఘనంగా పల్లకీ సేవ
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో బుధవారం రాత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన దుర్గ భవానీ పల్లకీ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిం
Read Moreవిశాఖపట్నంలో హెచ్ఆర్సీఐ ద్వితీయ సభ
మంచిర్యాల, వెలుగు: ఈ నెల 25న విశాఖపట్నంలోని సింహాచలం ఎస్ఆర్ కల్యాణ మండపంలో హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా(హెచ్ఆర్సీఐ) ద్వితీయ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్
Read Moreతెల్లారేసరికి చెరువుల్లో చేపలు మృతి
కాగజ్ నగర్, వెలుగు: తెల్లారేసరికి చెరువుల్లోని చేపలు భారీగా మృతి చెందడం కలకలం రేపింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి పెంచిన చేపలు చనిపోయి నీళ్ల మీద తేలడం
Read More












