మంచిర్యాల, వెలుగు: ఈ నెల 25న విశాఖపట్నంలోని సింహాచలం ఎస్ఆర్ కల్యాణ మండపంలో హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా(హెచ్ఆర్సీఐ) ద్వితీయ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ శాఖ అధ్యక్షుడు బేతి తిరుమల్ రావు, సీఆర్ఓ రాజేశం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. ఈ సభకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు, జాతీయ లీడర్లు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సభలో మానవ హక్కులపై అవగాహన కల్పిస్తారని.. మేధావులు, యువకులు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విశాఖపట్నంలో హెచ్ఆర్సీఐ ద్వితీయ సభ
- ఆదిలాబాద్
- May 23, 2024
లేటెస్ట్
- బీసీలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి
- మాట ఇచ్చినం.. నిలబెట్టుకున్నం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- రాజధాని రౌడీ విజయం
- పవన్ కల్యాణ్కు సురేఖ పెన్ గిఫ్ట్
- కేసీఆర్.. తప్పు చేయకపోతే నిరూపించుకో : మహేశ్ కుమార్ గౌడ్
- ‘డబుల్’ ఇండ్లను ఖాళీ చేయం
- రామ్ చరణ్ జంటగా రష్మిక
- జపాన్ లో మాంసం తినే బ్యాక్టీరియా!
- తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సినిమాకు హైలైట్
- లోటస్ పాండ్లోని జగన్ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత
Most Read News
- Uric Acid: రక్తంలో.. యూరిక్ యాసిడ్ చేరిందా... ఈ జ్యూస్లతో తగ్గించుకోవచ్చు!
- పవిత్రకు 54.. దర్శన్ కు 47.. కన్నడ క్రైమ్ కథా చిత్రం
- తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలీ.. కొత్త కలెక్టర్లు వీళ్లే..
- T20 World Cup 2024: ఉగాండాపై సౌథీ పంజా.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్టైం రికార్డ్
- Happy Fathers Day : మీ డాడీకి ఇలా విషెస్ చెప్పండి..
- ఉరుములు, మెరుపులతో వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
- బెంగళూరులో ఫస్ట్ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. ఇక ప్రయాణం మరింత ఈజీ
- Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఎవరికి ఏ దిక్కున ఉండాలి
- T20 World Cup 2024: ధోని శిష్యుడు వద్దు.. శాంసన్ను ఆడించండి: శ్రీశాంత్
- T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్.. గెలిస్తే శ్రీలంక ప్రపంచ రికార్డు సమం