తెలంగాణం
వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి
పిడుగపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మే 19వ తేదీ ఆదివారం గ్రామంలో ఉ
Read Moreనా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు
హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని
Read Moreపెద్ద కొడుకుగా.. పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకు పాలన పేరుతో ఆదివారం వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి గ్రామ సమస్యలను అడి
Read Moreబెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకుల నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలి పాడు. రంగ
Read Moreతెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సమావేశానికి కొన్ని షరతులను విధించింది.కేబినెట్ లో అత్యవసరమైన విష
Read Moreకుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోగల వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులక
Read Moreఅత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో
Read Moreవిజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్
నిజామాబాద్ సిటీ వెలుగు : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ని 24 గంటల లోపు ఆసుపత్రిలో చేర్పిస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ను తొలగించి పక్షవ
Read Moreభూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీ
Read Moreజూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు : జూన్ 5వ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధిక
Read Moreములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
ములకలపల్లి, వెలుగు : 108 వాహనంలోనే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మండలంలోని వీకే రామవరం గ్రామానికి చెందిన మిడియం లక్ష్మికి పురిటి నొప్పు
Read More300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..
కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయానికి ఓ భక్తుడు 300 కిలోమీటర్ల పాదయాత్రతో చేరుకొని, మొక్కు చెల్లించాడు. భద్రాద్రి జిల్
Read Moreప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : న్యాయమూర్తి లక్ష్మీ శారద
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద నర్సాపూర్, వెలుగు : పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక
Read More












