తెలంగాణం
కేసీఆర్ రోడ్షోను సక్సెస్ చేయాలి
కరీంనగర్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా గురువారం కరీంనగర్ లో నిర్వహించే కేసీఆ
Read Moreఅకాల వర్షంతో తడిసిన ధాన్యం
గండీడ్/లింగాల, వెలుగు: మహమ్మదాబాద్ మండలంలోని గాదిర్యాల్ లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన 300 వడ్ల బస్తా
Read Moreఅమిత్షా సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
వనపర్తి, వెలుగు: ఈ నెల 11న వనపర్తికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానుండగా, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి పరిశీలించారు. బుధవారం కేడీఆ
Read Moreరెడ్క్రాస్ సేవల్ని విస్తరించాలి : గంటా కవితా దేవి
గద్వాల, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా
Read Moreపోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు
గద్వాల, వెలుగు: ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు మరో రెండు రోజుల
Read Moreకాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్ల పరిశీలన
నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని వెల్దుర్తి వెళ్లే రోడ్ మార్గంలో గురువారం జరిగే కాంగ్రెస్జనజాతర సభ ఏర్పాట్లను మంత్రి కొండా
Read Moreకేసీఆర్, మోదీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు
Read Moreమే 13న కాంగ్రెస్కు వేసే ఓట్లతో మోదీ కుర్చీ కదలాలి
సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ దేనన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. కాసిపెట్ - 2 ఇంక్లైన్ సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. &n
Read Moreప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు : వాకిటి శ్రీహరి
సిద్దిపేట టౌన్, వెలుగు: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని కాంగ
Read Moreత్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం : కొండా సురేఖ
కార్నర్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ తొగుట, దుబ్బాక, వెలుగు: పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అవినీతికి జైలుకెళ్లడం ఖాయమని దేవాదాయ శాఖ
Read Moreకాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క
లక్ష్మణచాంద, వెలుగు: కాంగ్రెస్పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. లక్ష్మణచాంద మండలం వడ్య
Read More123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొని మహారాష్ట్రలో అమ్మేందుకు వ్యాన్లో తరలిస్తున్న 123 క్వింటాళ్లను కరీంనగర్ వి
Read Moreకాంగ్రెస్లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలో బీఆర్కు మరో షాక్తగిలింది. ఇప్పటికే పలువురు మున్సిపల్కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఆ పార్ట
Read More












