తెలంగాణం
గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని: కాకా మనవడు వంశీ కృష్ణ ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖని ని కేసీఆర్ బొందల గడ్డ చేశాడని వ
Read Moreప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని: ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్
Read MoreHealth News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
ఎండలు మండిపోతున్నాయి. . ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. పిల్లల్ని, వృద్దులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. వడ దెబ్బతో ప్రాణాలు కోల్పో
Read Moreతెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
ఈ ప్రభుత్వం కొసవరకు వెళ్లేది కాదు..మళ్లీ ఎపుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కరీంనగర్ లో పార్టీ
Read MoreBeauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
హైటెక్ యుగంలో ప్రతి ఒక్కరు హెల్త్ కి తరువాత బ్యూటీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గల్లీ గల్లీకి బ్యూటీ క్లినిక్ లు వెలిసాయంటే... ఫేస్ బ్యూ
Read Moreబీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఐదు నెలల్లో కుప్పకూలిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్న లీడర్లు ఎవరూ శి
Read Moreపదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమి లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలన్నా
Read Moreవైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కొందరు నేతల యత్నించగా.. కొన
Read Moreఅధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తు
Read Moreఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట తప్పమని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 5వ తేదీ ఆదివారం నిర్మల్ లో కాంగ్రెస్ జనజా
Read Moreకవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పా.. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి. కే
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే ఆదివారం రోజున స్వామి వారిని దర్శించుకోవడానిక
Read Moreపెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని
Read More












