తెలంగాణం
అదీ రాహుల్ అంటే.. ఎదుటోళ్లు చెప్పేది శ్రద్ధగా వింటరు: ప్రొ.రమేశ్ వేముగంటి
రాహుల్తో మాట్లాడిన అనుభవాన్ని పంచుకున్న ఓయూ ప్రొఫెసర్ హైదరాబాద్, వెలుగు: రాహుల్గాంధీ ప్రజలు చెప్పింది చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకునే వ్యక
Read Moreప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన
Read Moreస్మార్ట్ సిటీగా మార్చకపోతే రాజీనామా చేస్తా : కందుల సంధ్యారాణి
గోదావరిఖని, వెలుగు : తనను గెలిపిస్తే 6 నెలల్లో గోదావరిఖనిని స్మార్ట్ సిటీగా మారుస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సం
Read Moreపనులు వేగంగా పూర్తి చేయాలని..కేసీఆర్ ఒత్తిడి చేశారు : లక్ష్మీ నారాయణ
ఇంజినీర్లతో సంబంధం లేకుండా అన్నీ తానై వ్యవహరించారు: లక్ష్మీ నారాయణ రికార్డుల కోసం చూశారే తప్ప.. నాణ్యత పాటించలేదు మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కు
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సం బంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ గురు వారం రిలీజ్ అయ్యింది. ఈ నెల17 వరకూ ఎలాం
Read Moreఎస్ఆర్నగర్లో రూ.69 లక్షలు సీజ్
పంజాగుట్ట, వెలుగు : ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఎస్ఆర్నగర్ పోలీసులు భారీ మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ పోలీసులు, ఫ్లయింగ్
Read Moreస్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్ మెడల్స్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన ఎన్.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్&zwnj
Read Moreసీఎం గారు.. నా చావుకు మీరే కారణం.. దళితబంధు రావడం లేదని యువకుడి సూసైడ్
జైనథ్, వెలుగు: తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఆదిలాబాద్జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామాని
Read Moreకేసీఆర్ బలి తీసుకున్న కాళేశ్వరమే.. కేసీఆర్ను బలి తీసుకుంటది : రేవంత్
బీఆర్ఎస్, బీజేపీ అవినీతి వల్లే ప్రాజెక్టు నాశనమైందని ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు ఓడిపో
Read Moreతాగేందుకు భార్య పైసలియ్యలేదని..దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్
మాదాపూర్ పీఎస్ పరిధిలో ఘటన మాదాపూర్, వెలుగు : మద్యం తాగేందుకు భార్య పైసలియ్యలేదని దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్ చేసుకున్
Read Moreనష్టపరిహారం ఇచ్చేదాకా పనులు చేయనివ్వం: భూ నిర్వాసితులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర
Read Moreపత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి అన్నారు. వ్యవసాయ మార
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సం బంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ గురు వారం రిలీజ్ అయ్యింది. ఈ నెల17 వరకూ ఎలాం
Read More












