తెలంగాణం
స్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్ మెడల్స్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన ఎన్.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్&zwnj
Read Moreసీఎం గారు.. నా చావుకు మీరే కారణం.. దళితబంధు రావడం లేదని యువకుడి సూసైడ్
జైనథ్, వెలుగు: తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఆదిలాబాద్జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామాని
Read Moreకేసీఆర్ బలి తీసుకున్న కాళేశ్వరమే.. కేసీఆర్ను బలి తీసుకుంటది : రేవంత్
బీఆర్ఎస్, బీజేపీ అవినీతి వల్లే ప్రాజెక్టు నాశనమైందని ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు ఓడిపో
Read Moreతాగేందుకు భార్య పైసలియ్యలేదని..దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్
మాదాపూర్ పీఎస్ పరిధిలో ఘటన మాదాపూర్, వెలుగు : మద్యం తాగేందుకు భార్య పైసలియ్యలేదని దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్ చేసుకున్
Read Moreనష్టపరిహారం ఇచ్చేదాకా పనులు చేయనివ్వం: భూ నిర్వాసితులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర
Read Moreపత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి అన్నారు. వ్యవసాయ మార
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సం బంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ గురు వారం రిలీజ్ అయ్యింది. ఈ నెల17 వరకూ ఎలాం
Read Moreరిజిస్ట్రేషన్ ఆఫీసులో బంధువుల కొట్లాట
దహెగాం, వెలుగు : భూమి అమ్మి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తమ బంధువులపై వారి మేనలుళ్లు తహసీల్దార్ ఆఫీసులోనే దాడి చేశా
Read Moreనకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు
హసన్ పర్తి, వెలుగు : కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కాకతీయ యూనివర్సిటీ, టాక్స్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Read Moreనాగర్ కర్నూల్ సీటు జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ కార్యకర్తల ఆందోళన
బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ నేత దిలీప్ చారి ఆందోళన హైదరాబాద్, వెలుగు: జనసేనకు నాగర్కర్నూల్సీటు ఇవ్వొద్దని కోరుతూ నాగర్ కర్నూల్ బీజేపీ నేత ది
Read Moreనామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్, వెలుగు : ఇయ్యాల నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు హైదరాబాద్ జిల్లాలోని రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లో(ఆర్వో సెంటర్లు) అన్ని ఏర్పాట
Read Moreబీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ
ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.
Read Moreపర్యావరణంపై సైకిల్ రైడ్
పర్యావరణం పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గండిపేట మండలం నార్సింగిలోని ఎస్పీఎం ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లు గురువారం సైకిల్ రైడ్ చేపట్టారు. తెల
Read More












