ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. గురువారం ఆమె ఎల్లారెడిపేట మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాణి రుద్రమ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులను ప్రలోభ పెడుతున్నారన్నారు. మీరు ఎంత డబ్బు ఆశ చూసిన బీజేపీ నాయకులు వారి సిద్దాంతాలను మార్చుకోరన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమన్నారు. .సిరిసిల్లలో గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.ఆమె వెంట బీజేపీ జిల్లా ఇన్చార్జి గంగాడిమోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, నియోజక వర్గ అసెంబ్లీ ఇంచార్జ్ మల్లారెడ్డి,సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్,మండల అద్యక్షుడు తిరుపతిరెడ్డి,నేవూరి దేవేందర్ రెడ్డి, సత్యంరెడ్డి పాల్గోన్నారు.
బీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ
- కరీంనగర్
- November 3, 2023
లేటెస్ట్
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
- ఫోన్లో డాక్టర్ గైడ్లెన్స్తో నర్సులు ఆపరేషన్.. శిశువు మృతి, వాళ్లపై కేసు
- ఇంజినీరింగ్లో 74.98 శాతం క్వాలిఫై
- రాశిఫలాలు : 2024 మే 19 నుంచి మే 25 వరకు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
- కల్యాణలక్ష్మికి రూ. 725 కోట్లు రిలీజ్
- కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!