తెలంగాణం
మరోసారి తెరపైకి .. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ప్రకటించాలన్న డిమాండ్
అక్టోబర్ 1న జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తొమ్మిది మండలాల జేఏసీ ఇన్ చార్జిలకు బాధ్యతలు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు తలనొప్పిగా వ్యవహారం&n
Read Moreనిమజ్జనోత్సవాల్లో విషాదాలు .. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
భద్రాచలంలో చెరువులో మునిగి బాలుడు గల్లంతు జమ్మికుంటలో కింద పడిన భారీ గణనాథుడు పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం ప
Read Moreపాముకాటుతో హాస్పిటల్కు వస్తే .. స్టూల్ మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్
ములుగు, వెలుగు : పాముకాటుతో బుధవారం రాత్రి ఓ బాలిక ములుగు జిల్లా దవాఖానకు రాగా బెడ్లు ఖాళీ లేవంటూ ఆమెను కుర్చీపై కూర్చోబెట్టి ట్రీట్మెంట్ఇచ్చారు. గో
Read Moreవినాయక నిమజ్జన వేడుకలో అపశృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం నెలకొంది. పోచారం గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలో ట్రాక్టర్ ట్రాలీ కిందపడి తొమ్మిది సంవత్సరాల బాలుడు మృతి
Read Moreచైన్ ఎత్తుకెళ్తూ.. చెరువులో దుంకిండు
తప్పించుకోబోయి ఊబిలో ఇరుక్కొని చైన్ స్నాచర్ మృతి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన ముత్తారం, వెలుగు: చోరీ చేసి తప్పించుకు
Read Moreవినాయకా.. సెలవిక
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: గణపతి నిమజ్జనోత్సవం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకున్న గణ
Read Moreరోడ్ల రిపేర్లకు నిధులేవి? వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్
రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నష్టం మరమ్మతులకు ప్రపోజల్స్ పంపిన ఆఫీసర్స్ అసెంబ్లీలోనూ 60 మంది ఎమ్మెల్యేల ప్రస్తావన
Read Moreగంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
చందానగర్, వెలుగు: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్, శంషాబాద్ డ్రగ్ టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలిం
Read Moreఅమెరికాలో గుండెపోటుతో.. హైదరాబాద్ విద్యార్థి మృతి
సికింద్రాబాద్,వెలుగు: ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మల్కాజిగిరి పరిధి మారుతినగర్కు చెందిన
Read Moreకరకట్ట కట్టేదెన్నడు ? .. ఆరేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వం
వరదలతో కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు పొదుమూరు, మంగపేటకు పొంచి ఉన్న ముప్పు కరకట్ట కడుతామని హామీ ఇచ్చిన మంత్రులు జయశంకర్&
Read Moreమంత్రులు పర్యటనకు వస్తే .. జనాలు పోలీస్ స్టేషన్లలో ఉండాలా? : ములుగు ఎమ్మెల్యే సీతక్క
ములుగు, వెలుగు : ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నిస్తే..సమస్యలపై, ఇండ్ల కోసం అడిగితే అరెస్ట్ చేస్తరా? మంత్రులు వస్తే ప్రజలు పోలీస్
Read Moreరాచకొండలో ప్రశాంతంగా శోభాయాత్ర
సికింద్రాబాద్, వెలుగు: గణనాథుల శోభాయాత్ర రాచకొండ పరిధిలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నెమ్మదిగా సాగగా.. సాయంత్రం 6 గంటల
Read Moreబీసీల టికెట్లపైనే ఉత్కంఠ! కుంభం చేరికతో యాదాద్రి కాంగ్రెస్లో జోరుగా చర్చ
భువనగిరి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు వాటిలో రెండు ఇవ్వాలంటున్న బీసీ లీడర్స్ కానీ ఒక్కటైనా వస్తదా? లేదా? అనే అనుమానాలు
Read More








-arrested-two-people-who-were-selling-ganja-chocolates_xBpjyXL2QH_370x208.jpg)




