తెలంగాణం
బాలాపూర్ గణనాథునికి మంత్రి సబిత తొలి పూజ
బాలాపూర్ గణనాథునికి తొలి రోజు పూజ చేసే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాలాపూర్ గణేషుడికి తన కుమారుడు కౌశిక్ రెడ
Read Moreప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన
Read Moreవీడెవండీ బాబూ.. రాత్రిపూట సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తున్నాడు
నల్గొండ పట్టణంలో అర్థరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ వన్ లో సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. శ్రీనగర్ కాలనీలోని కాంగ్రెస్ ఎం
Read More108 వాహనంలో గర్భిణికి ప్రసవం.. ఆపద్బాంధవులుగా మారిన సిబ్బంది
పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్తుండగా సిబ్బంది ప్రసవం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెం
Read Moreగృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ
Read Moreసోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: నిన్న తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యా
Read Moreకాంగ్రెస్లో జోష్!.. 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు
కాంగ్రెస్లో జోష్! 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా
Read Moreకాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతయ్: రఘువీరారెడ్డి
సూర్యాపేట:కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పెన్పహాడ్ మండల కేంద్రంలో గడప
Read Moreప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మం
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్
బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తోడు దొంగలని.. ప్రజలంతా ఏకమై రెండు పార్టీలను తరిమి కొట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు సుకుజిందర్
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్
నిర్మల్ జిల్లా : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు వార్నింగ్ ఇచ్చారు. రూ.2 కోట్ల 25 లక్షల ACDP (Assembly constituency de
Read Moreసిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ
అసాధారణ ప్రతిభతో కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది సిరిసిల్లకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ చెన్నోజు ప్రియాంక. వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ పై చెక్కిన గ
Read Moreతెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి తెల
Read More













