తెలంగాణం
8 ఏండ్ల తర్వాత అతి తక్కువ పరిహారం.. పాలమూరు- రంగారెడ్డి నిర్వాసిత రైతు ఆత్మహత్య
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో భూమి కోల్పోయిన నిర్వాసిత రైతు అనంత అల్లాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనమిది ఏండ్ల తర్వాత అతి తక్కువ పరిహారం ప
Read Moreవాట్ ఏ ఐడియా.. లేడీ గెటప్లో చోరీకి పాల్పడిన యువకుడు
దొంగలు పోలీసులకు దొరకుండా వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసుల ఊహకు అందకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. నానా అవస్థలు పడి దొంగతనాలకు పాల్పడుత
Read Moreహైదరాబాద్ నిజాంపేటలో కుప్పకూలిన భవనం.. ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు రోజుకొకటి కూలుతున్నాయి. అమాయకపు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కూకట్ పల్లిలోని అడ్డగుట్టలో భవ నం కూలిన ఘటన మర
Read Moreకరుడుగట్టిన ఇద్దరు పాత నేరస్తులు అరెస్ట్.. 8 తులాల బంగారం సీజ్
అక్రమ సంపాదనే ధ్యేయంగా గత కొంత కాలంగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగ
Read Moreకాంగ్రెసోళ్లు మారరా ఇక..? అప్ డేట్ కారా ?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని ఔట్ డేటెడ్ నాయకుడని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని..ఆయన ముఖ్యమంత్రి క
Read Moreజ్యువెలరీ షాపులో నకిలీ పోలీస్ జబర్దస్తీ..బండారం బయటపడే సరికి..
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులం అంటూ సినీ ఫక్కీలో కొందరు దుండగులు ఓ జ్యువెలరీ షాపులో బెదిరింపులకు గురి చేశారు.
Read More35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు : కిషన్రెడ్డి
35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశం చేశారన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తల్లిదండ్రుల వద్ద బంగారు అమ్మి, అ
Read Moreకాంగ్రెస్లో వర్గపోరు..కార్యకర్తలతో పోటాపోటీగా సమావేశాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమన్నది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ వర్గాల మధ్య యుద
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం : తూర్పు, ఉత్తర తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 14, 15, 16వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయని
Read Moreఖమ్మం కాంగ్రెస్ ఆఫీసులో కుమ్మేసుకున్నారు.. కుర్చీలతో కొట్టుకున్నారు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు స్
Read Moreఎన్నికలు దగ్గరికి రాగానే టెంట్లు వేసి.. స్టంట్లు చేస్తున్నరు: మంత్రి హరీష్ రావు
ఎన్నికలు దగ్గరికి రాగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్ లు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కు బరువు బాధ్యత
Read Moreమిడ్ వెస్ట్ గ్రానైట్ లో బ్లాస్టింగ్.. ఒకరి మృతి
మహబూబాబాద్ జిల్లాలో బాంబు బ్లాస్టింగ్ కలకలం రేపింది. సెప్టెంబర్ 13 బుధవారం కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులోని మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బాంబు బ్లాస్ట
Read Moreమహబూబాబాద్ జిల్లాలో.. కరెంట్ షాక్తో యువతి మృతి
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఇంట్లోని టేబుల్ఫ్యాన్ ను అడ్జస్ట్చేస్తుండగా కరెంట్షాక్తో ఓ యువతి చనిపోయింది. ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రక
Read More












