తెలంగాణం
కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు
కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు 6 గంటలు శ్రమించి కాపాడిన ఆఫీసర్లు మిడ్జిల్, వెలుగు : కల్లు తాగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు
Read Moreఫారెస్ట్ భూములను దున్నిన రైతులు.. అడ్డుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్న బోయినపల్లిలో పోడు వివాదం నెలకొంది. నాలుగేండ్లుగా రైతులు పంటలు వేయడానికి సిద్ధం
Read Moreఆ ఏడు పార్టీలు నాయకత్వాన్ని.. బడుగు, బలహీన వర్గాలకు అప్పగించాలి
నల్గొండ అర్బన్, వెలుగు : ఏడు శాతం లేని రెడ్డి, వెలమ, కమ్మ అగ్రకులాలకు ఏడు పార్టీలేమిటని, ఆ పార్టీల నాయకత్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలకు అప్
Read Moreపాత అప్లికేషన్లకే మైనార్టీ బంధు!.. కొత్తవాటిపై ఇంకా ఖరారు కాని గైడ్ లైన్స్
సూర్యాపేట, వెలుగు: మైనార్టీలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన మైనార్టీ బంధుపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. స్కీమ్కు సంబంధించి ఇం
Read Moreవిద్యార్థుల ఉద్యమంతో .. రగులుతున్న కేయూ
పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ మొదలైన ఆందోళన పోలీసులు తమ కాళ్లు, చేతులు విరగ్గొట్టారని స్టూడెంట్స్ నిరసన సెలవులు, హాస్టళ్ల బం
Read Moreఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత
శంషాబాద్, వెలుగు : ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ప్యాసింజర్ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సిటీకి చెంది
Read Moreగవర్నర్ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
హైదరాబాద్ ,వెలుగు : గవర్నర్ తమిళిసైని ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం కలవనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఆమోదించాలని ఆమెను కోరన
Read Moreస్కీముల కోసం బీఆర్ఎస్ క్యాడర్ లొల్లి!
స్కీముల కోసం బీఆర్ఎస్ క్యాడర్ లొల్లి! ఊరికి ఒకరిద్దరినే ఎంపిక చేస్తున్న లీడర్లు తమ పరిస్థితి ఏమిటని నిలదీస్తున్న మిగిలిన కార్యకర్తలు ఎ
Read Moreరాష్ట్రంలో పదోన్నతులను సమీక్షించాలి
మొదటిసారి1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశపెట్టిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ, ఇంద్ర సాహ్ని వర్సెస్
Read Moreసెప్టెంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు : విశారదన్ మహారాజ్
ఇయ్యాల, రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ముషీరాబాద్, వెలుగు : అగ్ర కులాలవారు
Read Moreసీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి : తెలంగాణ సర్కార్కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి
సీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి ఎన్జీటీ ఆదేశాలు అమలుచేయండి సర్కార్కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి ఇదివరకే పనులు ఆప
Read Moreపోలీస్ పాత్రలను మంచిగా చూపండి : డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్,వెలుగు : సినిమాల్లో పోలీస్ పాత్రలను పాజిటివ్ కోణంలో చూపాలని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలను డీజీపీ అంజనీ కుమార్ కోరారు. పోలీసులు
Read Moreయూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలె : సీపీఎం
యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలె సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతులకు అవసరమైనంత యూరియా
Read More












