తెలంగాణం
తెలంగాణలో జోరుగా శంకుస్థాపనలు, ఓపెనింగ్స్..కోడ్ వచ్చేదాకా అంతే
క్యాండిడేట్ల ప్రకటన తరువాత బీఆర్ఎస్ స్పీడప్ కుల సంఘాల భవనాలు, దేవాలయాలకు నిధులు ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే ముగించేలా ప్లాన్ ప్రభుత్వ ఖర్చులత
Read Moreఅంత సీక్రెటా...! పార్టీ నేతలకూ తెలియకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
లిస్ట్ ఇచ్చి ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురి పేర్లపై టిక్ పెట్టాలని సభ్యులకు సూచన మీటింగ్ మధ్యలోనే బయటకొచ్చిన రేణుకా చౌదరి, జానారెడ్డి
Read Moreడబుల్ ఇండ్ల బుగులు.. లక్షల్లో లబ్ధిదారులు, వేలల్లో ఇండ్లు
మూడేండ్ల నుంచి ఖాళీగా ఉంచి ఇప్పుడు పంపిణీ అనర్హులకు ఇస్తున్నరని ఆరోపణలు.. గ్రేటర్ హైదరాబాద్లో నిరసనలు లాటరీ
Read Moreవిచ్చలవిడిగా కల్తీ .. కుళ్లిన ఆలుగడ్డల గుజ్జుతో అల్లం పేస్ట్
పాడైపోయిన పదార్థాలతోనే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, పచ్చళ్లు గ్రేటర్ వరంగల్ సిటీలో విచ్చలవిడిగా ఆహారం కల్తీ పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ, జీడ
Read Moreదంచికొట్టిన వానలు.. పిడుగులు పడి ఇద్దరు మృతి
పొంగిపొర్లిన వాగులు.. నేలకొరిగిన మక్క చేన్లు పిడుగులు పడి ఇద్దరు మృతి కడెం ప్రాజెక్టులోకి భారీ వరద.. మూడు గేట్లు ఓపెన్ న
Read Moreబోథ్ అసెంబ్లీ రాజకీయం.. నగేశ్ దారెటు..?
బీఆర్ఎస్ బోథ్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ పార్లమెంట్ టికెట్ విషయంలో ఎమ్మెల్యే సక్కు వైపే అధిష్టానం మొగ్గు ఆదిలాబాద్, వెలుగు :&n
Read Moreఅప్పుల బాధతో.. తెలంగాణలో నలుగురు రైతులు ఆత్మహత్య
పంట నష్టపోయి అప్పులపాలై రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి, వరి పంట దెబ్బతిని కరీంనగర్ జిల్లాలో వేల్ముల కుమార్(34
Read Moreబీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నరు: కాంగ్రెస్
ఓటర్ లిస్ట్ సర్వే పేరుతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, మజ్లీస్ నేతలు నిర
Read Moreవరదలో చిక్కుకున్న కూలీలు.. కాపాడిన గజ ఈతగాళ్లు
భారీగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి దగ్గర నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇద్దరు కూలీలు బ్రిడ్జి మధ్య వరద
Read Moreషర్మిల తెలంగాణ కోడలైతే.. నేను తెలంగాణ ఆడ బిడ్డను: రేణుకా చౌదరి
వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోడలని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. షర్మిల
Read Moreరెండు వర్గాల మధ్య ఘర్షణ.. సూర్యాపేటలో ఉద్రిక్తత
రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో సూర్యాపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హూజూర్ నగర్ లోని ఓ సమూహంపై ఏపీ నుం
Read Moreరైల్వేవిస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కిషన్రెడ్డి
తెలంగాణలో రైల్వే కనెక్టివిటీకి కృషి చేస్తున్నామన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. రైల్వే కనెక్టివిటీ కోసం 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చే
Read Moreకూతురి పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూతురు పెళ్లి వేడుక రోజే తండ్రి చనిపోయాడు. ఇప్పలపల్లిలో కొన్ని గంటల్లో పెళ్లి ముహు
Read More












