తెలంగాణం
ఇంకెప్పుడు ఇస్తారు పరిహారం...రాజీవ్ రహదారిపై మల్లన్న సాగర్ నిర్వాసితుల ధర్నా
ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎన్నో ఊర్లను, లక్ష ఎకరాలను సేకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ
Read Moreమంత్రి గంగుల బంపర్ ఆఫర్.. ఎవరు ఏమి అడిగినా ఇచ్చేస్తా..
కరీంనగర్ పట్టణ వాసులకు మంత్రి గంగుల కమలాకర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రజలు అడిగిన కోరికలను వెంటనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మా ఇంటి ముందు రోడ
Read Moreకీచక ప్రిన్సిపల్.. పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా
హకీంపేటలో స్పోర్ట్స్ ఓఎస్డీ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో టీచర్ ఉదంతం బయటపడింది. విద్యార్థు
Read Moreఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో దట్టమైన పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ప్రయాణికులతో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి, ఈ ఘటన 2023 ఆగస్టు 13 ఆదివారం జన
Read Moreఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమే : ఓఎస్డీ హరికృష్ణ
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై సస్పెండ్ అయిన ఓఎస్డీ హరికృష్ణ స్పందించారు. విచారణలోనే అసలు నిజాలు బయటకు
Read Moreతెల్లవారుజామున మహిళపై దాడి.. 3 తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిండు
మహిళపై దాడి చేసి ఓ దుండగుడు గోల్డ్ చైన్ లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణంలోని భగవంతరావు
Read Moreఎమ్మెల్సీ కవిత ట్వీట్.. మంత్రి రెస్పాండ్.. అధికారి సస్పెండ్
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అ
Read Moreసూసైడ్ వీడియో కలకలం.. భూమి ఆక్రమిస్తున్నారని భార్యభర్తల ఆత్మహత్యాయత్నం..
భార్యకు వారసత్వంగా సంక్రమించిన భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమిస్తున్నారని దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో కలకలం సృష్టించింది. పోలీసుల
Read Moreబీసీలకు లక్ష సాయంతో కేసీఆర్ కొత్త డ్రామా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ బీసీ ఓటర్లను ఆకర్శించేలా కొత్త డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి క్రాంతి అన్నారు. శనివార
Read Moreబీఆర్ఎస్ సర్పంచ్ దౌర్జన్యం.. వివాదం పరిష్కరించాలని అడిగినందుకు వ్యక్తిపై దాడి
తెలంగాణ జిల్లాల్లో పలువురు అధికార పార్టీ సర్పంచ్లు, నేతల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ సర్పంచి నిరుపేదలపై దాడికి పాల్
Read Moreకరెంట్ షాక్తో ముగ్గురు రైతులు మృతి
ఖమ్మం జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు పెనుబల్లి, వెలుగు: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు శనివారం కరెంట్షాక్తో చన
Read Moreఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ వాయిదా.. సెప్టెంబర్ 6కు రీషెడ్యూల్
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 14 నుంచి జరగాల్సిన టీఎస్ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ను సెప్టెంబర్ 6 నుంచి నిర్వహించనున్నామని టెక్నికల్ ఎడ్
Read Moreశ్రీశైలంలో భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో ఆలయ క్షేత్రంలో భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతా
Read More












