తెలంగాణం

మరింత బలపడిన అల్పపీడనం.. ఇయ్యాల భారీ వర్షాలు

8, 9 తేదీల్లో రెడ్ అలర్ట్  హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావ

Read More

హాస్టళ్లు, గురుకులాల్లో మెస్​ చార్జీలు పెంచని సర్కార్​

హాస్టళ్లు, గురుకులాల్లో ఏడేండ్లుగా మెస్​ చార్జీలు పెంచని సర్కార్​ నాసిరకం సరుకులతో సరిపెడుతున్న కాంట్రాక్టర్లు  ఈ ఏడాది 700 మందికిపైగ

Read More

బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్

గవర్నర్ కు స్వాగతం పలికిన అడిషనల్ కలెక్టర్,  ఇంచార్జ్ వీసీ నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

Read More

రేపు కమలం తీర్థం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్

Read More

కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవో జారీ

హైదరాబాద్: వైద్య వృత్తి చేపట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో  8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట

Read More

 నీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి అయోగ్ స్పందించింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో  న

Read More

డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు

ఓట్ల కోసం తమ ఉనికి కాపాడుకుందనేందుకు టీఆర్ఎస్ సర్కార్ మరో సారి డబుల్ బెడ్రూం పథకం తెరపైకి తెచ్చిందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా

Read More

నరేంద్ర మోడీకి  కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు 

ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడంతో త

Read More

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు విస్మరించాయి

గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమస్యలు తెలుసుకుని ప్రజ

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ

హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. మునుగోడు సభలో తాను చేసిన వ్యాఖ్యలు బాధించి ఉంటే తనను క్షమించాలని కోమటిరెడ్డి&

Read More

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నరు

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాట్లాడ

Read More

వజ్రోత్సవాల్లో భాగంగా ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన

హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవాలు) పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర

Read More

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం

ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాస్వామ్య  దేశంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కేం

Read More