తెలంగాణం
మరింత బలపడిన అల్పపీడనం.. ఇయ్యాల భారీ వర్షాలు
8, 9 తేదీల్లో రెడ్ అలర్ట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావ
Read Moreహాస్టళ్లు, గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచని సర్కార్
హాస్టళ్లు, గురుకులాల్లో ఏడేండ్లుగా మెస్ చార్జీలు పెంచని సర్కార్ నాసిరకం సరుకులతో సరిపెడుతున్న కాంట్రాక్టర్లు ఈ ఏడాది 700 మందికిపైగ
Read Moreబాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్
గవర్నర్ కు స్వాగతం పలికిన అడిషనల్ కలెక్టర్, ఇంచార్జ్ వీసీ నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
Read Moreరేపు కమలం తీర్థం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్
Read Moreకొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవో జారీ
హైదరాబాద్: వైద్య వృత్తి చేపట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట
Read Moreనీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి అయోగ్ స్పందించింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో న
Read Moreడబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు
ఓట్ల కోసం తమ ఉనికి కాపాడుకుందనేందుకు టీఆర్ఎస్ సర్కార్ మరో సారి డబుల్ బెడ్రూం పథకం తెరపైకి తెచ్చిందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా
Read Moreనరేంద్ర మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు
ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడంతో త
Read Moreకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు విస్మరించాయి
గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమస్యలు తెలుసుకుని ప్రజ
Read Moreకోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ
హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. మునుగోడు సభలో తాను చేసిన వ్యాఖ్యలు బాధించి ఉంటే తనను క్షమించాలని కోమటిరెడ్డి&
Read Moreప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నరు
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాట్లాడ
Read Moreవజ్రోత్సవాల్లో భాగంగా ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన
హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవాలు) పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర
Read Moreనీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కేం
Read More












