తెలంగాణం

స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు: శేజల్

బీఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్యపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారు..నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా..అయినా కూడా తన దగ్గర కొన్ని

Read More

మంత్రులకు నిరసన సెగ..ఇంత అహంకారమా..

మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల కు నిరసన సెగ తగిలింది. మంత్రుల  తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్త

Read More

పోడు రైతులపై కేసులన్నీ ఎత్తివేయాలి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశం

పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్ . కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు పట్టాలు పంపిణీ

Read More

ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది: రేవంత్ రెడ్డి

ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లాలో

Read More

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ

Read More

మందు తాగుతూ.. వైన్స్ షాపు దగ్గరే.. గుండెపోటుతో వ్యక్తి మృతి

ఈ రోజుల్లో గుండెపోటు అనేది చాలా  సర్వసాధారణమైపోయింది.. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలి

Read More

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జాతీయ రహదారి 65 మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ఆటోను ఓ కారు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది

Read More

మోర్తాడ్ లో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

మోర్తాడ్ వెలుగు : ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే  పదవి నుండి తొలగించాలని కోరుతూ.. మోర్తాడ్ లో జిల్లా​ మ

Read More

11మంది బాల కార్మికులను రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు

కాజీపేట, వెలుగు : బిహార్  నుంచి  సికింద్రాబాద్​  వెళ్తున్న  రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో 11మంది  బాల కార్మికులను   రెస్క్

Read More

జేబులో పేలిన సెల్​ఫోన్.. బాధితుడు అప్రమత్తతో తప్పిన ప్రమాదం

నవాబుపేట, వెలుగు : జేబులో సెల్​ఫోన్​ పేలడంతో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని యన్మన్​గండ్ల గ్రామానికి చెందిన మిజ్బాహుద్దీన్​ గురువారం బక్రీద్​

Read More

రిటైర్డ్​ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత

రౌండ్​ సమావేశంలో అఖిల పక్ష నేతలు జనగామ అర్బన్, వెలుగు :  రిటైర్డ్​ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత అని

Read More

ముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య

ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్​ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్

Read More

గాదె వాగుపై గుంతలను  పూడ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

కొత్తగూడ, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధిని ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్తగూడ నుంచి నర్సంపేట కు వెళ్ళ

Read More