తెలంగాణం
చిరుత సంచారంతో పూసల్పహాడ్ గ్రామస్తుల ఆందోళన
మరికల్, వెలుగు : మండలంలోని పూసల్పహాడ్కు అనుబంధ గ్రామమైన సంజీవరాయకొండ గుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో అ
Read Moreప్రతి ఇంటితో పోస్టల్ శాఖకు ఏదో ఒక విధంగా సంబంధం : కిషన్ రెడ్డి
హైదరాబాద్ అబిడ్స్ పోస్టాఫీస్ లో పోస్ట్ కార్డును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. బౌద్ద వారసత్వంపై పోస్ట్ కార్డును విడుదల చేశారు. ఈ సందర్భంగా క
Read Moreఖమ్మం గుమ్మంలో ఆసక్తికర సన్నివేశం.. పువ్వాడ, పొంగులేటి ఒకే ప్రోగ్రాంలో..
ఖమ్మం జిల్లాలో జూన్29న రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేషం సాక్షాత్కరించింది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే చోట కలిశారు. బక్రీద్ పండుగ దానికి వేదికైంది.
Read Moreకేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది : పరుషోత్తం రూపాల
కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కేంద్ర
Read Moreబీసీలను మభ్యపెడుతున్నరు : బీజేపీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న బీసీలకు రూ.
Read Moreభగలాముఖి ఆలయానికి రూ.30 లక్షల విరాళం
మెదక్ (శివ్వంపేట), వెలుగు : సీనియర్ అడ్వకేట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ రాజేందర్ రెడ్డి
Read Moreరాయలసీమకు కృష్ణా నీటి తరలింపుతో.. ఉమ్మడి జిల్లాకు అన్యాయం
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కృష్ణ రిజర్వాయర్ నీటిని రాయలసీమకు తరలించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని
Read Moreసింగరేణి కార్మికవాడల్లో గడప గడపకు బీజేపీ
కోల్బెల్ట్, వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ రామాలయం సింగరేణి కార్మిక వాడల్లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ కార్యక్
Read Moreపోడు పట్టాలు ఇప్పిస్తానంటూ మోసం
అశ్వారావుపేట(భద్రాద్రికొత్తగూడెం), వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానంటూ గిరిజనులను మోసం చేసి ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేశాడు. ఎస్సై రాజేశ్కుమా
Read More‘పాలమూరు’ పనుల్లో ప్రమాదం.. సిలిండర్లు పేలి ఒకరికి గాయాలు
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సైట్
Read Moreఇన్ఫార్మర్ల పేరుతో ఉపసర్పంచ్, టీచర్ హత్య
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చింతగుప్ప పోలీస్స్టేషన్ పరిధిలోని తాడిమెట్లకు చెందిన ఆదివాసీలను 8 రోజుల కింద కిడ
Read Moreఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి.. రూ.3కోట్లతో పరార్
అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో అధిక వడ్డీ పేరుతో జనాల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి ఓ వ్యక్తి
Read Moreగెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి
చేవెళ్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read More












