తెలంగాణం

రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.92 శాతం

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 652 కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 627 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ఈ

Read More

డబుల్ డ్యూటీ చేయించుకుని ఇంక్రిమెంట్లు ఇస్త‌లేరు

హైద‌రాబాద్:  సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆగం చేశార‌ని ఆర్టీసీ కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం హైదరాబాద్ లోని లేబ

Read More

యాదాద్రి కొండపై అడవి పంది హల్ చల్ 

యాద‌గిరిగుట్ట: యాదాద్రి కొండపై అడవి పంది హల్ చల్  చేసింది. మధ్యాహ్న సమయంలో క్యూ లైన్ లో నుంచి ఆలయ మాఢవీధిలోకి వచ్చిన అడవి పంది.. భయంతో

Read More

 కామారెడ్డి జిల్లా ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో వివేక్ 

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. పిట్లం మండలంలో విస్తృతంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు బీజేపీ జ

Read More

అధికారులు ఉద్యోగ కేంద్రాలను వదిలి వెళ్లొద్దు

మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సం

Read More

రాష్ట్రంలోని 20 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు  ప్రకటన విడుదల చేసిన వ

Read More

మై హోంకు వారం గడువిచ్చిన అధికారులు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1057లో ఉన్న 113 ఎకరాల  భూదాన్ భూముల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలు, సిమెంట్ పరి

Read More

భారీ వర్ష సూచన.. బీ అలర్ట్

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వానలు, వరదల నేపథ

Read More

నిజాం సాగర్‌కు పోటెత్తుతున్న వరద నీరు

వర్షాలతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 66 వేల క

Read More

వరద సాయంపై కేంద్రం స్పందించడం లేదు

వరద సాయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలో భారీ నష్టం సంభవించిందని కేం

Read More

రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు

ఇప్పటికే నూతన జిల్లాలతో పాటు మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో పలు జిల్లాలో కొ

Read More

శిధిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చి వేస్తున్నాం

వరంగల్: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  మండిబజార్ ల

Read More