తెలంగాణం
వరంగల్కు మోడీ.. జులై 8న మెగా టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ టూర్ ఖరారైంది. 2023 జులై8న మోడీ వరంగల్ కు రానున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర
Read Moreపట్టపగలే బీభత్సం.. అందరూ చూస్తుండగానే పొడిచారు
సూర్యాపేట జిల్లాలో కత్తి పోట్లు కలకలం రేపాయి. పట్టపగలే నలుగురు యువకుల బీభత్సం సృష్టించారు. వందలాంది మంది చూస్తు్ండగానే నలుగురు వ్యక్తులు ఓ వ్యక్
Read Moreతెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న తీవ
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలు
యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి
Read Moreజాతీయ కెమెరా దినోత్సవం..వెరైటీగా ఫోటో గ్రాఫర్ల పూజలు
అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంటారు కొందరు. జాతీయ కెమెరా దినోత్సవం సంధర్బంగా.. కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కెమెరాను అమ్మవారి రూపంలో
Read Moreసాయిచంద్ కు నివాళులర్పిస్తూ.. సీఎం కేసీఆర్ భావోద్వేగం
తెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. జూన్ 29వ తేదీ గురువారం గురంగాడాలోని సాయిచంద్ ఇంటికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ
Read Moreజితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బీజేపీలో కలకలం
మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు
Read Moreపంట ఉత్పత్తుల ఎగుమతి సమస్యలను తీరుస్తాం..
కాశీబుగ్గ, వెలుగు: స్థానిక రైతుల పండించిన ఉత్పత్తులను రవాణ చేసేందుకు వ్యాగన్లను తెస్తామని ఐఆర్టీఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కేఆర్కే ర
Read Moreఅర్హులందరికీ దళితబంధు ఇస్తాం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, వెలుగు : దళిత బంధు పథకం అర్హులందరికీ విడతల వారీగా అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం
Read Moreకొమ్మూరిని తరిమికొడతాం : చేర్యాల ఎంపీపీ
ఆడబిడ్డను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్రు ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ చేర్య
Read Moreఎస్సారెస్పీ ల్యాండ్ కోసం ఇరు వర్గాల మధ్య గొడవ.. మహిళలకు గాయాలు
జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ ల్యాండ్ కోసం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. మెట్ పల్లి మండలం రామారావుపల్లికి
Read Moreసోషల్ మీడియాపై టెక్ టీమ్కు అవగాహన
సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మంచి పనులను టెక్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ సూచించా
Read More15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఏడ ఉండాలె
లోకేశ్వరం, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న పంచగుడి గ్రామస్థులు పదిహేను రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఎక్కడ ఉండాలంటూ ముథోల్ ఎమ్మెల్యే విఠల్
Read More












