రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ ఫుల్ కావడంతో మూడో విడతపై కమలంశ్రేణులు ఫోకస్ పెట్టాయి. తాజాగా బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్చువల్ గా పాల్గొన్నారు. అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు పాదయాత్ర ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు. పాదయాత్ర మొదటి రోజైన ఆగస్ట్ 2 న యాదగిరి గుట్ట లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్య నేతలను పిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర
- తెలంగాణం
- July 22, 2022
లేటెస్ట్
- బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ను పరిశీలించిన డీసీపీ
- తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్
- కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..
- టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
- Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు
- రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య
- ఎమ్మెల్యే కాకున్నా హరీశ్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ది : బండి సుధాకర్ గౌడ్
- మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
- సికింద్రాబాద్లో 11 నామినేషన్లు రిజెక్ట్..
- కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు