ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్ కు వివరిస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ ఇవ్వలేదనే అంశాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం ముందు ఉంచారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు రైతులతో కలసి ఉద్యమించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నేతలకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 

ఇవి కూడా చదవండి

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

ఆలేరులో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర