ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయనుంది ఈసీ. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా… మార్చి 6న నామినేషన్ పరిశీలన జరగనుంది. మార్చి 8 రోజు నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.  మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్.. మార్చి 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.