స్మశానవాటికలో చిన్నారి మృతదేహం మాయమైన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. హైదరాబాద్లోని పాతబస్తీ పహాడీషరీఫ్లో పూడ్చి పెట్టిన మృతదేహం మాయమైంది. మృతదేహాన్ని ఎవరు, ఎందుకు తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. ఐదు రోజుల క్రితం తల్లి కడుపులోనే శిశువు చనిపోవడంతో శిశువు మృతదేహాన్ని తండ్రి స్థానిక స్మశాన వాటికలో పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంతో చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్నారి మృతదేహం మాయం కావడంపై పహడిషరీఫ్ పోలీసులు విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని జంతువులు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి డెడ్బాడీని జంతువులు లాక్కెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సరిగ్గా పూడ్చిపెట్టకపోవడం వల్లనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
శ్మశానంలో చిన్నారి మృతదేహం మాయం
- క్రైమ్
- July 10, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం