చిత్తూరు జిల్లా కుప్పం-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో విషాదం జరిగింది. ఓ ప్రేమ జంట వ్యవసాయ నీటికుంటలో పడి మృతి చెందారు. కోలార్ జిల్లా బంగారుపేట మండలం , ముగిలబెలి గ్రామానికి చెందిన ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు నిరాకరించారని ప్రాణాలు తీసుకున్నారు. మాదమంగల గ్రామానికి చెందిన సురేష్(28) మరియు కరహళ్లి గ్రామానికి చెందిన రూప(26) లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సురేష్ దళిత కుటుంబానికి, రూప బీసీ కులానికి చెందిన వారు కావడంతో ఇరు కుటుంబ పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో వారు వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి చెందారు
పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
- ఆంధ్రప్రదేశ్
- November 21, 2020
లేటెస్ట్
- బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం
- కనౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ నామినేషన్
- బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సిద్దిపేట సభ
- క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తానంటూ చీటింగ్
- సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’
- కరెంట్ షాక్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం
- విమానంలో డీజీపీకి అసౌకర్యం
- హరీశ్.. నీకు అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- రఘునందన్రావుకు ఓట్లడిగే హక్కు లేదు : రాజనర్సు
- ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!