జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం రైతులకు, మహిళలకు ,నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం ఎకరానికి రైతులకు రూ. 8 వేలు సాయం, పెన్షన్ రూ. 5 వేలు. రెండవ సంతకం మహిళలకు నెలకు రూ.2500 నుంచి3500 నగదు బదిలీ పథకం, మూడవ సంతకం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ పై సంతకం చేస్తామని ప్రకటించారు.
జనసేన ప్రభుత్వం ఏర్పడగానే పెట్టే మొదటి మూడు సంతకాలు
- Telugu States
- March 26, 2019
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు