హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. మార్చి నెలలోనే బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉన్న తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వాయిదా వేశారు. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, బోర్డుకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
22న గోదావరి బోర్డు మీటింగ్
- తెలంగాణం
- April 14, 2022
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?