న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు అప్పర్ ఏజ్ లిమిట్ ఎత్తేసినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్ష నుంచే ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. ఇంతకుముందు నీట్ యూజీ పరీక్షకు అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ వాళ్లకు 25 ఏండ్లు, రిజర్వేషన్ కేటగిరీ వాళ్లకు 30 ఏండ్లు ఉండేది. అయితే, ఏజ్ లిమిట్ తొలగించాలని నిరుడు అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుందని ఆ కమిషన్ సెక్రటరీ డాక్టర్ పులకేశ్ కుమార్ చెప్పారు. దీనిపై ఎన్టీఏకు కూడా లెటర్ రాసినట్లు చెప్పారు.
నీట్ యూజీ పరీక్షకు ఏజ్ లిమిట్ ఎత్తేసిన్రు
- దేశం
- March 10, 2022
లేటెస్ట్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం