ఒక్క పోస్టుకు 390 మంది పోటీ 

ఒక్క పోస్టుకు 390 మంది పోటీ 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్3 పోస్టు లకు భారీగా పోటీ నెలకొన్నది. మొత్తం1,375 పోస్టులకు గానూ 5, 36,477 మంది దరఖాస్తు చేసుకు న్నారు. ఈ లెక్కన ఒక్క పోస్టుకు 390 మంది పోటీ పడుతున్నారు. జనవరి 24 నుంచి ఆన్​లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం సాయం త్రం 5 గంటలకు గడువు ముగిసింది. ఎగ్జామ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.